Header Banner

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

  Sat Jun 14, 2025 08:10        Devotional

తిరుమలలో భక్తుల సందడి తగ్గేలా కనిపించడం లేదు. గురువారం నాడు మొత్తం 69,609 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 33,144 మంది తలనీలాలు సమర్పించారు. ఈ ఒక్క రోజే హుండీ ద్వారా రూ. 4.11 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ చేరింది. టోకెన్ లేని సర్వదర్శన భక్తులకు 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అయితే, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ ఆధ్వర్యంలో అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

తిరుమల లడ్డూ ప్రసాదంపై మరోసారి వివాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తుడు నవీన్ కుమార్ తాను తిన్న లడ్డూ వల్ల నాలుకకు గాయమైందని ఆరోపించాడు. వెంటనే టీటీడీ అధికారులు స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో అతను తానే పొరపాటుగా నాలుకను కొరుక్కున్నట్లు తేలింది. ఈ విషయాన్ని తిప్పి చెబుతూ లడ్డూకు నష్టం ఉందని ప్రచారం చేయడం అసత్యమని టీటీడీ స్పష్టం చేసింది. నష్ట పరిహారం పొందేందుకు భక్తుడు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపిస్తూ, ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 
 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #TTDUpdates #SrivariDarshanam #LadduPrasadamControversy #TTDClarification #FakeNewsAlert #TirumalaCrowdUpdate #TTDServices #DevoteeRushTirumala #SrivariBlessings